జనత వారిది కార్యక్రమంలో అమరావతి మండలం నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిష్కార నిమిత్తం పల్నాడు జిల్లా కలెక్టర్ కు బీజేపీ ఆధ్వర్యంలో పిర్యాదు ఇవ్వడం జరిగింది
*పల్నాడు జిల్లా అమరావతి మండలం ప్రజలు అమరావతి చుట్టుపక్కల అనధికార లేఔట్ లు వేయటం పై ప్రజలు అభ్యంతరం చేస్తూ బీజేపీ వారికి పిర్యాదు చేయగా బిజెపి తరఫున కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడంతో సదరు సమస్య పరిష్కార నిమిత్తం కలెక్టర్ గారు సి ఆర్ డి ఏ వారికి రిఫర్ చేయడం జరిగింది పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు దారులతో కలసి తమ సమస్యను వెంటనే పరిష్కారం చేయవలిసినదిగా బీజేపీ పల్నాడు జిల్లా కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరావు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది*
Post A Comment:
0 comments: