దాచేపల్లి మండలంలో జనతా వారధి కార్యక్రమ నిర్వహణ

 *తేది 22/01/2026 న దాచేపల్లి మండలం లో నిర్వహించిన జనతా వారిది కార్యక్రమంలో భాగంగా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ మరియు ఏలియం పేట కాలనీలో ఉన్నటువంటి పలు సమస్యల గురించి దాచేపల్లి నగర పంచాయతీ కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే స్పందించి ఆ సమస్యల పరిష్కారం కొరకు AE గారిని పంపి ఎస్టిమేషన్ వేయించడం జరిగింది*

 *జనతా వారిది కార్యక్రమం ద్వారా మనం చేసిన ఈ ప్రయత్నానికి ఇంత త్వరగా స్పందించి సమస్యలను*
*పరిష్కారం దిశగా నడిపిస్తున్న దాచేపల్లి నగర పంచాయతీ కమిషనర్ వెంకటేశ్వర్లు గారికి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.*

 *ఈ కార్యక్రమంలో దాచేపల్లి మండల అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు బిజెపి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు*
జనతా వారధి

Axact

ప్రజలకు ప్రభుత్వానికి వారధి - బిజెపి జనతా వారధి

Post A Comment:

0 comments: