పల్నాడు జిల్లా బిజెపి ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం రేపు సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించబడును 

 *తేదీ: జనవరి19,2026 (సోమవారం)*
*సమయం: ఉ 10:00 గం.లకు*

స్థలం:జిల్లా కలెక్టర్ వారి 
కార్యాలయం-నరసరావుపేట

👉*విషయం: గత ప్రభుత్వ హయాంలో అసంబద్ధమైన నిబంధనలు సడలించి రీ సర్వేలో జరిగిన అవకతవకలపై తగు విచారణ చేయాలని  కోరుతూ జిల్లా కలెక్టర్ వారికి పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేత*

 *భారతీయ జనతా పార్టీ, ప.గో. జిల్లా ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే జనతా-వారధి కార్యక్రమంలో భాగంగా సదరు పై సమస్యను పరిష్కరించాలని జిల్లా అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి*

*అపేక్షితులు: అర్హులైన లబ్ధిదారులను గుర్తించి,పల్నాడు బిజెపి నాయకులు వారిని వెంటపెట్టుకొని రావాలి*

    *పల్నాడు టీమ్ జనతా వారధ*    *పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ*
జనతా వారధి

Axact

ప్రజలకు ప్రభుత్వానికి వారధి - బిజెపి జనతా వారధి

Post A Comment:

0 comments: