దాచేపల్లి పట్టణంలో జనతా పార్టీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది
జనతా వారధి కార్యక్రమంలో భాగంగా దాచేపల్లి నగర పంచాయతీలోని సచివాలయం -1 పరిధిలో వృద్ధాప్య పెన్షన్ రాక ఇబ్బంది పడుతున్నటువంటి శ్రీమతి గుండా హనీఫా గారి సమస్యను పరిష్కారం కోసం దాచేపల్లి నగర పంచాయతీ సచివాలయం -1 కి వెళ్లి సచివాలయ సిబ్బందితో సమస్య గురించి వివరించి చెప్పడం జరిగింది.
ఈ సమస్యపై స్పందించిన ప్రభుత్వ అధికారులు వెంటనే పరిష్కారం చేస్తామని జనతా వారిది టీం కి హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు మరియు బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది.
Post A Comment:
0 comments: