శావల్యాపురం మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

 కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ ఆదేశానుసారం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు శావల్యాపురం మండలం సీనియర్ నాయకులు అడుసుమల్లి వీరేంద్ర గారు ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోరంట్ల సత్యనారాయణ గారు వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు ఈవారం జనతా వారధి కార్యక్రమాన్ని శావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండల పరిధిలోని గంటావారిపాలెం గ్రామంలో స్థానిక బిజెపి నేత విడుదల శ్రీదేవి గారి నిర్వహణలో కార్యక్రమం చేయడం జరిగింది కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు పలు సమస్యలను మండల అధ్యక్షుడు దృష్టికి తేవడం జరిగింది ముఖ్యంగా ముఖ్యంగా గంటవారిపాలెం నుండి వేల్పూర్ వెళ్లే రహదారి అధ్వానంగా ఉన్నందున మంజూరైన రోడ్డు వేయించాలని ఉజ్వల యోజన పథకం మంజూరు చేయించాలని పెన్షన్లు కొరకు పిఎం కిసాన్ నిధులు జమ కొరకు గోకులం షెడ్డు మంజూరు కొరకు మొత్తం 11 దరఖాస్తులు రావడం జరిగింది వీటి పరిష్కారం కొరకు బిజెపి పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని తెలిపాము కార్యక్రమంలో స్థానిక బిజెపి నేత విడుదల శ్రీదేవి కార్యకర్తలు పాల్గొన్నారు
జనతా వారధి

Axact

ప్రజలకు ప్రభుత్వానికి వారధి - బిజెపి జనతా వారధి

Post A Comment:

0 comments: