సత్తెనపల్లి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది
జనతా వారధి కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి పట్టణ బీజేపీ కార్యాలయం నందు అర్జీల స్వీకరణ జరిగింది
ఈ కార్యక్రమంలో వై అనిల్ కుమార్, శ్రీనివాసరావు గార్లు వారి సమస్యలపై అర్జీలు ఇచ్చారు
ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి పట్టణ అధ్యక్షులు కందకట్ల శంకర రావు, సత్తెనపల్లి నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ కట్టా శంకరరావు మరియు ఓరుగంటి హరిబాబు రచ్చ సాంబశివరావు గారు పాల్గొన్నారు
Post A Comment:
0 comments: