పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా పోలిస్ అధికారులకు భాదితులతో కలిసి sp గారికి పిర్యాదు ఇచ్చిన మల్లెల శివ నాగేశ్వరావు
*జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఈవేళ పల్నాడు జిల్లా నరసరావుపేట సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ జిల్లా కార్యాలయం వద్ద నాగండ్ల వెంకట్రావు భాదితులు నుండి అర్జీలు స్వీకరించడం అలాగే వారి సమస్య ను పోలీస్ వారికీ పిర్యాదు ఇవ్వడం జరిగింది*
*ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు నాగెండ్ల వెంకటరావు బాధితులు తలపల ప్రసాద్ చప్పిడి బాలస్వామి పఠాన్ రజాక్ తదితరులు ఈ కార్యక్రమం లొ పాల్గొన్నారు*
Post A Comment:
0 comments: