*పల్నాడు జిల్లా కార్యాలయం లో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది*
*ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించడం కూడా జరిగింది. తదుపరి సంబంధిత ప్రభుత్వ అధికారులకు వాటిపై వివరణ అడిగి సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారికి తెలియజేయడం జరిగింది*
*ఈ కార్యక్రమంలో బిజెపి పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జనతా వారధి మీడియా ఇంచార్జి కోమటి వాసు చిలకలూరిపేట మాజీ పట్టణ అధ్యక్షులు దడబడ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు*
Post A Comment:
0 comments: