శ్యావలాపురం మండలం లో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది 

కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశ నిర్దేశం, మేరకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు,  శావల్యాపురం మండల సీనియర్ నాయకులు శ్రీ అడుసుమల్లి వీరేంద్ర గారు, ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు, వినుకొండ నియోజకవర్గం మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు, ఈరోజు జనతా వారధి కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శావల్యాపురం మండలంలోని చినకంచెర్ల గ్రామంలో నిర్వహించడం జరిగింది, కార్యక్రమంలో పిచికలపాలెం మీదుగా వినుకొండ వెళ్ళు రహదారి మంజూరయ్యి నెలలు గడుస్తున్నప్పటికీ పనులు ప్రారంభించలేదని, త్వరగా నిర్మాణ పనులు ప్రారంభించాలని, అలాగే గ్రామం నుండి ఏనుగుపాలెం వెళ్ళు పొలం రహదారి అధ్వానంగా ఉన్నందున, గ్రావెల్ రహదారి నిర్మాణం చేపట్టాలని ,అలాగే మరికొందరు కిసాన్ సమ్మన్ నిధి కి సంబంధించి దరఖాస్తులు ఇవ్వడం జరిగింది, కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ దావులూరి చిన్న పేరయ్య గారు, బిజెపి నేతలు దావులూరి వినోద్ కుమార్, కటారి శాంతిబాబు, పాల్గొన్నారు.
జనతా వారధి

Axact

ప్రజలకు ప్రభుత్వానికి వారధి - బిజెపి జనతా వారధి

Post A Comment:

0 comments: