పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కార్యాలయంలో జరిగిన జనతా వారది కార్యక్రమంలో స్థానికగా ఉన్న సమస్యలు ఫిర్యాదులు రావడం వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా ప్రయత్నం చేయడం జరిగింది .
ఈ కార్యక్రమంలో జనతా వారది రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ ఇంచార్జ్ శ్రీ కేతనబోయిన హనుమంతరావు గారు ముఖ్యఅతిథిగా పాల్గొని ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మరియు పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు నరసరావుపేట బిజెపి సీనియర్ నాయకులు ఆంజనేయులు గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
Post A Comment:
0 comments: