పల్నాడు జిల్లా జనతా వారిది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది

 పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కార్యాలయంలో జరిగిన జనతా వారది కార్యక్రమంలో స్థానికగా ఉన్న సమస్యలు ఫిర్యాదులు రావడం వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా ప్రయత్నం చేయడం జరిగింది .

 ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా మాజీ అధ్యక్షుడు నెల్లూరి ఈశ్వర్ రంజిత్  గారు ముఖ్యఅతిథిగా పాల్గొని ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది.
 ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మరియు పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు సీతాదేవి  గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
జనతా వారధి

Axact

ప్రజలకు ప్రభుత్వానికి వారధి - బిజెపి జనతా వారధి

Post A Comment:

0 comments: