సత్తెనపల్లి రూరల్ లో బీజేపీ ఆధ్వర్యంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది
సత్తనపల్లి మండలం బట్లూరు రెవిన్యూ గ్రామంలో రైతులు నెల్లూరు వీరయ్య చౌదరి మరియు మేకల హనుమంతు పీఎం కిసాన్ అమౌంట్ గతంలో వచ్చాయి ఇప్పుడు రావడం లేదని అర్జీనీ కన్వీనర్ సురేష్ కో కన్వీనర్ జవాజి రమణ గారు వారి వద్ద నుండి సేకరించడం జరిగింది అలాగే స్థానిక సిఎస్సి సెంటర్లో దేనివల్ల వీరికి ఈ కేవైసీ వలన ఆగిపోయినా ఈ అని వివరించి వారికి ఈ కేవైసీ కూడా దగ్గరుండి చేయించడం జరిగింది అర్జీని సేకరించటమే కాకుండా వారికి పరిష్కారం కూడా చూపించడం జరిగింది ఈ కార్యక్రమం వారు మనకి మన పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు అలాగే జిల్లా అధ్యక్షులు శశి కుమార్ ఆదేశాలు ప్రకారం జనతా వారిది కార్యక్రమం బట్లూరు గ్రామంలో నిర్వహించినాము, పార్టీ నాయకులకు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము
Post A Comment:
0 comments: