క్రోసూరు మండలం క్రోసూరు గ్రామంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది

 గౌరవ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి సూచనల మేరకు,  క్రోసూరు గ్రామంలోని భారతీయ జనతా పార్టీ ఆఫీస్ వద్ద జనతా వారధి కార్యక్రమం చేయటం జరిగినది, క్రోసూరు మండలం బయ్యవరం గ్రామానికి చెందిన కోటారు శ్రీనివాసమూర్తి ,గోపాలరావు రామాంజనేయులు, అనే రైతులు వారికి పొలానికి సంబంధించిన ఆన్లైన్ సమస్య ఉన్నదని ఆన్లైన్లో 1.04 సెంట్లు నమోదయి ఉన్నదని కానీ భూమి మీద మాత్రం 0.94 సెంట్లు మాత్రమే ఉన్నదని పలుమార్లు ఎమ్మార్వో గారికి అర్జీ పెట్టినా గాని ఏమాత్రం స్పందించడం లేదని అర్జీదారులు చెప్పియున్నారు, ఈ యొక్క అర్జీని వచ్చే సోమవారం క్రోసూరు మండల తహసిల్దార్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో క్రోసూరు మండల అధ్యక్షులు దమ్మాలపాటి శ్రీనివాసరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు సిద్ధూ కామేశ్వర చారి ,జనతా వారది కన్వీనర్ తుమ్మపూడి వెంకటేశ్వర రెడ్డి, కోకన్వీనర్ రావెళ్ల సౌజన్య, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి కంటూ సాయిరాం, సీనియర్ నాయకులు రౌతు వేణుబాబు జపాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
జనతా వారధి

Axact

ప్రజలకు ప్రభుత్వానికి వారధి - బిజెపి జనతా వారధి

Post A Comment:

0 comments: